Exclusive

Publication

Byline

చర్లపల్లి టు సికింద్రాబాద్.. ప్రతీ 10 నిమిషాలకో ఆర్టీసీ బస్సు.. రద్దీకి అనుగుణంగా చర్యలు

భారతదేశం, ఏప్రిల్ 19 -- చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌కు 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా.. తెలంగాణ ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి రైళ్లరాకపోక... Read More


లిక్కర్ స్కామ్.. ఏపీలో మరో సంచలనం.. ఆడియో విడుదల చేసిన కసిరెడ్డి రాజ్.. విజయసాయికి వార్నింగ్!

భారతదేశం, ఏప్రిల్ 19 -- ఏపీ లిక్కర్ స్కాం ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి.. ఓ ఆడియో విడుదల విడుదల చేశారు. సిట్... Read More


జూబ్లిహిల్స్‌లో 39 ఎకరాలను కాపాడిన బాలుడి లేఖ.. రంగంలోకి రంగనాథ్.. వేల కోట్ల రూపాయలు సేఫ్!

భారతదేశం, ఏప్రిల్ 19 -- ఇటీవల హైదరాబాద్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఓ బాలుడు హైడ్రాకు లేఖ రాశాడు. ఆ లేఖలోని అంశాలను పరిశీలించిన హైడ్రా టీమ్.. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాపాడింది. ఈ విషయం... Read More


హైదరాబాద్‌ను వదలని వరుణుడు.. దంచుడే దంచుడు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు!

భారతదేశం, ఏప్రిల్ 19 -- హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొడుతోంది. ఈసీఐఎల్, కాప్రా, యాప్రాల్, అల్వాల్, నాగారం, దమ్మాయిగూడ, శామీర్‌పేట, మేడ్చల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నార్త్ హైదరాబాద్‌లో పలుచోట... Read More


వామ్మో.. రఘునందన్ రావు ఉతుకుడు మామూలుగా లేదుగా.. లాజిక్ పాయింట్స్‌తో దుమ్మురేపారు!

భారతదేశం, ఏప్రిల్ 19 -- హెచ్‌సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 400 ఎకరాల విధ్వంసాన్ని.. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచీ తీవ్రంగా ఖండించిందని.. ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. 196... Read More


మీ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోండి.. జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, ఏప్రిల్ 19 -- తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. జపాన్ పర్యటనలో సీఎం.. అక్కడి తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొ... Read More


తెలంగాణ ఇంటర్ 2025 ఫలితాలు విడుదలయ్యే తేదీ ఇదే.. ఇలా రిజల్ట్‌ను సింపుల్‌గా తెలుసుకోవచ్చు!

భారతదేశం, ఏప్రిల్ 19 -- ఫలితాల విడుదలకు సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేయనున్నా... Read More


గ్రేటర్‌ విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న కూటమి.. బహిష్కరించిన వైసీపీ

భారతదేశం, ఏప్రిల్ 19 -- ముఖ్యమైన రాజకీయ ఎత్తుగడలో భాగంగా.. హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడంతో.. కూటమి విశాఖపట్నం మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. కలెక్టర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావే... Read More


కన్నతల్లి రాసిన మరణ శాసనం.. ఇద్దరు కుమారులను చంపేసి ఆపై ఆత్మహత్య.. గాజులరామారంలో తీవ్ర విషాదం

భారతదేశం, ఏప్రిల్ 18 -- పిల్లలకు చిన్న గాయమైతే తట్టుకోలేని కన్నతల్లి.. తన చేతులతోనే వారికి మరణ శాసనం రాసింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఇద్దరు కుమారులను కిరాతకంగా కత్తితో నరికిచంపింది. ఆ తర్వాత ఐద... Read More


రాజీవ్‌ యువ వికాసం పథకం.. కేటగిరీ 4 రుణాలు పొందేందుకు ఎక్కువమంది ఆసక్తి.. కారణాలు ఇవే

భారతదేశం, ఏప్రిల్ 18 -- రాజీవ్‌ యువ వికాసం పథకంలో భాగంగా.. ఎక్కువమంది కేటగిరీ 4 రుణాలు పొందేందుకు ఆసక్తి చూపించారు. ఎక్కువ విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చన్న ఉద్దేశంతో.. కేట... Read More