Exclusive

Publication

Byline

నువ్వే మారిపోయావ్ జగన్.. నేను ఎవ్వరికీ భయపడను.. ఇప్పుడు హాయిగా ఉన్నా : విజయసాయి రెడ్డి

భారతదేశం, మే 24 -- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డి ప్రెస్‌మీట్‌పై.. విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. పదవి వచ్చాక జగన్ పూర్తిగా మారిపోయారని వ్యాఖ్యానించారు. తాను ఎవ్వరికీ లొంగనని స్పష్టం చ... Read More


నువ్వే మారిపోయావ్ జగన్.. విజయసాయి కౌంటర్‌ కామెంట్స్ అంటూ వైరల్.. ఖండించిన మాజీ ఎంపీ

భారతదేశం, మే 24 -- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డి ప్రెస్‌మీట్‌పై.. విజయసాయి రెడ్డి స్పందించినట్టు కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పదవి వచ్చాక జగన్ పూర్తిగా మారిపోయారని.. తాను ఎవ్వరికీ ల... Read More


ఆగుతూ.. సాగుతూ.. యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు.. కిషన్ రెడ్డి ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు

భారతదేశం, మే 24 -- అమృత్‌భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌ కింద.. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ విస్తరణపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా.. జూన్‌లో ప్రాథమిక పనులు ప్ర... Read More


తెలంగాణను మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్.. నీతి ఆయోగ్​ సమావేశంలో రేవంత్ వెల్లడి

భారతదేశం, మే 24 -- 2047 నాటికి భారతదేశాన్ని సూపర్ పవర్‌గా, నెంబర్ వన్‌గా నిలబెట్టాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పాన్ని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. వికసిత భారత్ ప్రణాళికను రూపొందించ... Read More


జూన్ 2 నుంచి రంగంలోకి 'గ్రామ పాలన అధికారులు'.. వీరు ఏం చేస్తారు.. 8 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, మే 24 -- గతంలో రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లు ఉండేవారు. వీరు భూములకు సంబంధించిన క్షేత్రస్థాయి రికార్డులను నిర్వహించేవారు. అలాగే పలు ప్రభుత్... Read More


ఇందిరమ్మ ఇండ్లు.. పునాదులు దాటని నిర్మాణాలు.. ముగ్గుపోయని లబ్ధిదారులు.. ఎందుకీ పరిస్థితి?

భారతదేశం, మే 24 -- పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా.. రేవంత్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక ... Read More


విజయవాడలో తీవ్ర విషాదం.. ఒకరినొకరు కాపాడుకోబోయి.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

భారతదేశం, మే 24 -- ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో తీవ్ర విషాదం జరిగింది. శనివారం ఉదయం కరెంట్ షాక్ వల్ల ముగ్గురు చనిపోయారు. ఒకరినొకరు కాపాడుకోబోయి.. అలా ముగ్గురు మరణించారు. స... Read More


ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చు.. అంతర్గత విషయాలు బయట మాట్లాడకపోతే మంచిది : కేటీఆర్‌

భారతదేశం, మే 24 -- బీఆర్ఎస్‌లో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందని.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తమ నాయకుడికి ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చన్న కేటీఆర్‌.. అంతర్గత విషయాలు బయట మాట్లాడకపోతే... Read More


ముఖాన్ని చూపిస్తే చాలు.. డబ్బులు వచ్చేసినట్టే.. ఫేస్‌ పే యంత్రాల గురించి తెలుసా?

భారతదేశం, మే 24 -- టెక్నాలజీ ఇంత పెరుగుతున్నా.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలు పొందడానికి ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుల్లో గంటల తరబడి నిలబడుతున్నారు.... Read More


వివాహ రిజిస్ట్రేషన్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఉపయోగాలు ఏంటి.. ముఖ్యమైన అంశాలు

భారతదేశం, మే 23 -- చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ.. వివాహ రిజిస్ట్రేషన్‌ మాత్రం చేసుకోవడం లేదు. అవసరమైనప్పుడు చూసుకుందామనే భావనతో వదిలేస్తున్నారు. అలా కాకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే అత్యవ... Read More